Exclusive

Publication

Byline

అడవుల్లో ఉండలేక.. బయటకు రాలేక.. దయనీయ పరిస్థితుల్లో మావోయిస్టు అగ్రనేతలు!

భారతదేశం, మే 23 -- ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టులు పరేషాన్ అవుతున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా.. మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న అబూజ్‌మడ్‌ అడవులపై కూడా భద్రతా బలగాలు పట్టు సాధిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలం... Read More


ఈ రైలులో దేశం మొత్తం చుట్టేయొచ్చు.. వీరికి మాత్రమే అవకాశం!

భారతదేశం, మే 23 -- జాగృతి రైలు ప్రధాన ఉద్దేశ్యం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం. ఈ రైలులో ప్రయాణించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు.. అలాగే స్ఫూర్తిని పొందవచ్చు. ప్రయా... Read More


కేవలం 25 రూపాయలతో రైలులో దేశం మొత్తం చుట్టేయొచ్చు.. వీరికి మాత్రమే అవకాశం!

భారతదేశం, మే 23 -- జాగృతి రైలు ప్రధాన ఉద్దేశ్యం వ్యాపారం ద్వారా భారతదేశ నిర్మాణం. ఈ రైలులో ప్రయాణించడం ద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలు.. అలాగే స్ఫూర్తిని పొందవచ్చు. ప్రయా... Read More


నేషనల్ హెరాల్డ్ కేసు.. ఈడీ ఛార్జిషీట్‌లో రేవంత్ రెడ్డి పేరు.. ఆరోపణలు ఇవే

భారతదేశం, మే 23 -- నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్‌లో.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రస్తావించింది. యంగ్ ఇండియన్, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌... Read More


కడప జిల్లాలో దారుణం.. మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆ తర్వాత హత్య

భారతదేశం, మే 23 -- కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృతనగర్‌కు చెందిన దంపతులు.. తమ మూడేళ్ల కుమార్తెను వెంటబెట్టుకొని.. మైలవరం మండలం కంబాలదిన్నేకు బంధువుల పెళ్లికి వెళ్లారు. తమ మూడేళ్ల కుమార్తె పెళ్లి మండప... Read More


ప్రతిపక్ష నాయకుడికి విజ్ఞప్తి చేస్తున్నా.. జహీరాబాద్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

భారతదేశం, మే 23 -- మెదక్ పేరు గుర్తొస్తేనే.. ఇందిరమ్మను తలచుకుంటాం.. ఇందిరమ్మ గుర్తొచ్చిన ప్రతీసారి మెదక్ గుర్తొస్తుందని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన చివరి శ్వాస వరకు మెదక్ ఎంపీగా క... Read More


రాష్ట్రంలో ఎస్‌జీటీల బదిలీలపై గందరగోళం.. ఆన్‌లైన్‌లో ప్రక్రియ.. ఇబ్బందులు ఇవే!

భారతదేశం, మే 23 -- ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జీవో 22ను విడుదల చేసి ప్రక్రియను ప్రారంభించింది. తొలుత ప్రధానోపాధ్యాయులు తమ వివరాలు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారిక... Read More


రాష్ట్రంలో మళ్లీ కరోనా టెన్షన్‌.. విశాఖ, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదు.. ఇవీ లక్షణాలు

భారతదేశం, మే 23 -- మళ్లీ కరోనా టెన్షన్‌ స్టార్ట్ అయ్యింది. విశాఖపట్నం, కడపలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా నివ... Read More


ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లు రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు.. పూర్తి వివరాలు ఇవే

భారతదేశం, మే 23 -- వరంగల్- విజయవాడ మార్గంలో మూడో రైల్వే లైన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో పనులు జరుగుతున్న నేపథ్యంలో.. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశా... Read More


ఏపీ డీఎస్సీ.. పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు.. ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ!

భారతదేశం, మే 22 -- మెగా డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 15వ తేదీతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంత మంది అభ్యర్థులు ప... Read More